Tuesday, 12 October 2021

Coal Shortage In India: దేశంలో బొగ్గు కొరత; విద్యుత్ సంక్షోభంపై ఆందోళన; నేడు ప్రధాని మోడీ సమీక్ష!!

భారతదేశంలో బొగ్గు కొరత కారణంగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొంటుందని పలు రాష్ట్రాల ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశానికి బొగ్గు కొరత ప్రధానమైన సమస్యగా మారింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం నేడు భారతదేశంలో బొగ్గు సరఫరా పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. సోమవారం, హోం మంత్రి అమిత్ షా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BBXRBb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour