బొగ్గు సంక్షోభం సమయంలో ఏపీలో విద్యుత్ కోతల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజలను పీక్ అవర్స్ లో విద్యుత్ పొదుపు కోసం సూచనలు చేస్తోంది. అదే సమయంలో డిమాండ్ భారీగా పెరగటం ప్రభుత్వం..ట్రాన్స్ కో ను కలవరపాటుకు గురి చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FK4gNf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment