Tuesday, 12 October 2021

ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఆప్ఘన్.. ఆ పరిస్థితి మారాలి.. ప్రధాని మోడీ

ఆప్ఘనిస్తాన్ అంటేనే ఉగ్రవాదుల కేంద్రం.. అక్కడ టెర్రరిస్ట్, తాలిబాన్ల దాడులతో అల్లాడుతూ ఉంటుంది. ఇటీవల తాలిబాన్లు పగ్గాలు చేపట్టిన దాడుల పరంపర తగ్గడం లేదు. ఆప్ఘనిస్తాన్ పరిస్థితి మార్చే బాధ్యత అందరీపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జీ 20 సదస్సులో వర్చువల్ విధానంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై ప్రసంగించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3auaTF5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour