Saturday, 16 October 2021

కులం ఆధారంగా ఉపాధి హామీ చెల్లింపులు-రాష్ట్రాల అభ్యంతరాలు-వెనక్కి తగ్గిన కేంద్రం

దేశవ్యాప్తంగా యూపీఏ సర్కార్ హయాం నుంచి అమలవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంనరేగా) చెల్లింపుల్ని కులం ఆధారంగా విడివిడిగా చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకూ అన్ని చెల్లింపుల్ని కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒకే ఖాతా నుంచి చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం కులం ఆధారిత చెల్లిుంపులు చేయాలని కేంద్రం వివాదాస్పద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lMK1GJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour