Tuesday, 19 October 2021

నేటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం -రాజకీయ భవిష్యత్ కు కీలకంగా : తండ్రి సమాధి వద్ద కన్నీటి పర్యంతం..!!

వైఎస్సార్ కుమార్తె...వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా మరో ప్రస్థానం ప్రారంభిస్తున్నారు. ప్రజా ప్రస్థానం పేరుతో సుదీర్ఘ కాలం ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం దిశగా ఇది కీలక మలుపుగా..షర్మిల రాజకీయ భవిష్యత్ కు టర్న్ గా ఈ పాదయాత్ర నిలవబోతోంది. తన పాదయాత్ర కు ముందుగా షర్మిల..తన తల్లితో కలిసి ఇడుపులపాయలో నివాళి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vsIGbb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour