Monday, 18 October 2021

శ్రీనగర్ లో స్ధానికేతరుల హత్యల కలకలం-మళ్లీ ప్రత్యేక నిఘా బృంద పంపిన కేంద్రం

జమ్మూకశ్మీర్ లో మారుతున్న పరిస్ధితుల్లో స్ధానికేతరులు పాగా వేయడాన్ని జీర్ణించుకోలేక ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. స్ధానికేతరుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు సాగిస్తున్న దాడుల్లో తాజాాగా ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్రం సీరియస్ అవుతోంది. కశ్మీర్ లోని శ్రీనగర్ లో తాజాగా చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయిన ఘటనపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BSujzs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour