Tuesday, 26 October 2021

ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం : ట్రస్టు స్వాధీనానికి నోటీసులు..!!

టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పైన ప్రభుత్వం మరో సారి ఫోకస్ పెట్టింది. ఈ సారి ఆయన ట్రస్టుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్ గా వ్యవహరించటంతో తన తండ్రి పేరుతో దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jH1X3Z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour