Sunday, 24 October 2021

డ్రగ్స్ కేసులపై కేంద్రం కీలక నిర్ణయం- తక్కువ మొత్తంలో తీసుకునే వాళ్లకు ఊరట

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం పెరుగుతోంది. దేశీయంగా తయారవుతున్న డ్రగ్స్, గంజాయికి తోడు విదేశాల నుంచి వస్తున్న హెరాయిన్ వంటి డ్రగ్స్ ఇప్పుడు దేశ భవిష్యత్తుకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని సామాజిక మంత్రిత్వశాఖ రెవెన్యూశాఖకు కీలక సూచన చేసింది. డ్రగ్స్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ ఈ మేరకు సూచనలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3maKZgk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour