తిరువనంతపురం: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కేరళలోని శబరిమల దేవస్థానానికి కొత్త ప్రధాన అర్చకుడి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కొత్త ప్రధాన అర్చకుడిని దేవస్వొం బోర్డు ఎన్నుకుంది. శబరిమలతో పాటు మాలికాప్పురం ఆలయానికి కూడా కొత్త ప్రధాన అర్చకుడిని నియమించింది. కలెక్కాల్ మడోమ్ ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి.. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమితులయ్యారు. మాలికాప్పురం దేవస్థాన ప్రధాన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n0WXIp
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment