Thursday, 21 October 2021

రాజకీయ మైలేజ్ పొందాలనే - వైషమ్యాలు పెంచేందుకు : పట్టాభి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు..!!

ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధికి కోర్టు రోజుల రిమాండ్ విధించింది. గవర్నర్‌పేట పోలీసులు విజయవాడ మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి ఏపీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి నవంబర్‌ 2వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. దీంతో పట్టాభిని మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. పట్టాభి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E1Xa51
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour