Monday, 25 October 2021

జనరల్ ఇందర్‌జీత్ సింగ్ గిల్: ఇందిరాగాంధీ మీటింగ్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన సైన్యాధికారి

1971లో పాకిస్తాన్‌కు మద్దతుగా చైనా యుద్ధంలోకి అడుగుపెడుతుందేమోనన్న ఆందోళన భారత్‌ను వెంటాడుతూనే ఉంది. దీని కోసం భూటాన్ సరిహద్దుల్లో 5, 123, 167 మౌంటెయిన్ బ్రిగేడ్లను జనరల్ మానెక్‌షా మోహరించారు. అయితే, ఈ బ్రిగేడ్లను బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి పంపాలని దిల్లీలోని సైనిక ప్రధాన కార్యాలయంలో ఉన్న మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఇందర్‌జీత్ సింగ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CfCy90
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour