Monday, 18 October 2021

మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్ - గ్యాప్..అపోహలు వారి వల్లేనంటూ : ఇద్దరి తాజా నిర్ణయం అదే...!!

"మా" ఎన్నికలు ముగిసినా ఆ సమయంలో తలెత్తిన విభేదాలు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. "మా" వివాదాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేరుగా మోహన్ బాబుకు ఫోన్ చేసారు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. కీలక అంశాల పైన చర్చించారు. ఇద్దరు మాట్లాడకున్న విషయాన్ని "మా" నూతన అధ్యక్షుడు విష్ణు నిర్ధారించారు. "మా" ఎన్నికల్లో గెలిచిన విష్ణుతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G6yxGi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour