ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించిన వారిని తాజాగా మహిళా పోలీసులుగా మారుస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై నేరాల్ని అరికట్టేందుకు వీలుగా తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. మహిళా సంరక్షణ కార్యదర్శులను 'మహిళా పోలీసు'లుగా పరిగణించడాన్ని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CaCnLU
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment