Saturday, 23 October 2021

మహిళా పోలీసులుగా సంరక్షణ కార్యదర్శులు-జగన్ సర్కార్ నిర్ణయంపై హైకోర్టులో పిల్

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించిన వారిని తాజాగా మహిళా పోలీసులుగా మారుస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై నేరాల్ని అరికట్టేందుకు వీలుగా తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. మహిళా సంరక్షణ కార్యదర్శులను 'మహిళా పోలీసు'లుగా పరిగణించడాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CaCnLU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour