Thursday, 28 October 2021

ఏపీకి అమిత్ షా - తిరుపతి వేదికగా : వైసీపీ..టీడీపీ నేతల వెయిటింగ్ - ఏం జరగబోతోంది..!!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నవంబర్ 14న ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఏపీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగే ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GHlprs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour