Friday, 1 October 2021

రైతు సంఘాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం- ఢిల్లీ గొంతు పిసికారు-ఇప్పుడు జంతర్ మంతర్ వద్దకా ?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది నుంచీ పోరాడుతున్న రైతు సంఘాలపై సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZOp1qA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour