టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుని టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో, సోషల్ మీడియాలో కాస్త మాటల దాడిని తగ్గించారు. మళ్లీ కొద్దికొద్దిగా మాటల తూటాలు సంధిస్తూ చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vO6si8
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment