Monday, 11 October 2021

ఆ హోటల్స్ వదిలి వెళ్ళండి; కాబూల్ లో తమ పౌరులకు ఉగ్రదాడి హెచ్చరిక చేసిన యూఎస్, యూకే దేశాలు

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరమైన కాబూల్ హోటల్స్ లో ఉన్న తమ దేశీయులకు ముప్పు పొంచి ఉందని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు హెచ్చరించాయి. వారిపై ఉగ్రదాడులకు అవకాశం ఉందని, కాబూల్ నగరంలోని హోటళ్లకు దూరంగా ఉండాలని యూకే, యూఎస్ ప్రభుత్వాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. టెర్రర్ అలెర్ట్ : భారత్ లోకి ఆఫ్ఘనిస్థాన్ టెర్రరిస్టులు.. 40మందికి శిక్షణ; టిఫిన్ బాంబు దాడులకు స్కెచ్ !!

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oRUHFY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour