ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. కేసుల వారీగా నిందితులు దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ చేపతామని తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు తమపై కేసులు కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పలు పిటీషన్ల పైన జస్టిస్ షమీమీ్ అక్తర్ విచారణ చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Bm6r6e
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment