తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత రాష్ట్రంలో తాజా పరిణామాల నేపధ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండించిన పరిటాల సునీత, వైసీపీ నాయకుల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. తమది సీమ రక్తమే అని, తమకు బీపీ వస్తుందని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చంద్రబాబుపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pwrktj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment