Friday, 8 October 2021

బెజవాడలో రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు-ధర్నాచౌక్ లో భిక్షాటన-నాడు పోషకులం.. నేడు యాచకులం

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పనులు చేసి ఇప్పటికీ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్ల కుటుంబాలకు రోడ్డున పడుతున్నాయి. పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా వైసీపీ ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఆదేశాల్ని సైతం ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో కాంట్రాక్టర్లు చెప్పుకునే దిక్కులేక ఇవాళ విజయవాడ ధర్నాచౌక్ లో భిక్షాటన చేసి నిరసన తెలుపుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Dpv97k
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour