Sunday, 31 October 2021

బద్వేలులో వైసీపీ మెజార్టీ అంచనాలు- ఎంతో తేల్చేసిన నేతలు : లెక్క పక్కా అంటూ..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో బై పోల్ ముగిసింది. ఈ ఎన్నిక పైన సీఎం జగన్ ముందు నుంచి సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాడే అభ్యర్ధిని ఖరారు చేసారు. పార్టీ నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసారు. సీనియర్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని మండలాల బాధ్యత అప్పగించారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి మొత్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZA1QjB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour