Sunday, 31 October 2021

టీమిండియాను కుంగదీసిన టూమచ్ క్రికెట్: కొంప ముంచిన ఐపీఎల్: అలిసిపోయాం..: బుమ్రా

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టు మరో అవమానకర ఓటమిని చవి చూసింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని కంగారు పెట్టాల్సిన టీమిండియా.. నామమాత్రపు స్కోర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టాలంటే.. ఇకపై ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిన పరిస్థితిని సృష్టించుకుంది. మరో జట్టు ఓడితే గానీ- కోహ్లీసేన ముందుకు సాగడం కష్టం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CxC269
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour