Saturday, 30 October 2021

తనను అసెంబ్లీలో చూడొద్దని కేసీఆర్ పంతం; హుజురాబాద్ లో పోలీసుల అండతో అధికార పార్టీ డబ్బుల పంపిణీ: ఈటల రాజేందర్

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ పై రాష్ట్రం మొత్తం దృష్టిసారించింది. ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీ నుండి అత్యంత దారుణంగా అవమానించినబడిన నేత ఈటెల రాజేందర్ కు మధ్య ప్రతిష్టాత్మకంగా మారడంతో రాష్ట్రవ్యాప్త ఆసక్తి నెలకొంది. హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31fziNf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour