Thursday, 7 October 2021

చైనా దుస్సాహసాన్ని అడ్డుకున్న భారత్-అరుణాచల్ ప్రదేశ్ లో చొరబాటు యత్నం విఫలం

భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ సరిహద్దులపై చైనా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్ లోకి దాదాపు వంద ట్రూపుల చైనా బలగాలు గుర్రాలపై వచ్చి వెళ్లినట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తు కొనసాగుతుండగానే.. తాజాగా మరోసారి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు చైనా బలగాలు విఫలయత్నం చేశాయి. దాదాపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Doc70O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour