Sunday, 3 October 2021

భవానీపూర్ ఉపఎన్నికలో భారీ ఆధిక్యం దిశగా మమతా బెనర్జీ: టీఎంసీ సంబరాలు షురూ

కోల్‌కతా: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న పశ్చిమబెంగాల్ భవానీపూర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో ముఖ్యమంత్రి, టీడీసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 17వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై మమతా బెనర్జీ 45వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మమతా బెనర్జీకి 67,620 ఓట్లు రాగా, ప్రియాంక టిబ్రేవాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F5UPY2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour