Tuesday, 26 October 2021

చంద్రబాబు నుంచి పట్టాభికి ప్రాణహాని-కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కామెంట్స్

ఏపీలో పట్టాభి ఎపిసోడ్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన మాటలదాడి ఇంకా కొనసాగుతోంది. పట్టాభి ఎపిసోడ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Gp6L84
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour