ఏపీ రాజకీయాల్ని ఓ మలుపు తిప్పబోతున్నట్లు ప్రచారం సాగుతున్న బద్వేల్ ఉపఎన్నికల్లో రోజుకో టిస్ట్ చోటు చేసుకుటోంది. ఇందులో భాగంగా అందరికంటే ముందే అభ్యర్ధిని ప్రకటించిన టీడీపీ ఆ తర్వాత ఏకగ్రీవానికి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంది. అలాగే టీడీపీ అభ్యర్దిని ప్రకటించిన తర్వాత ఏకగ్రీవం మాటెత్తిన వైసీపీ ఇప్పుడు లక్ష మెజారిటీ సాధిస్తామని చెబుతోంది. ఇదే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FkB4fF
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment