Monday, 4 October 2021

బద్వేల్ పోరులో కొత్త ట్విస్టులు-ఏకగ్రీవం సాధ్యమేనా ? టీడీపీ, జనసేన మనసుమార్చుకుంటాయా ?

ఏపీ రాజకీయాల్ని ఓ మలుపు తిప్పబోతున్నట్లు ప్రచారం సాగుతున్న బద్వేల్ ఉపఎన్నికల్లో రోజుకో టిస్ట్ చోటు చేసుకుటోంది. ఇందులో భాగంగా అందరికంటే ముందే అభ్యర్ధిని ప్రకటించిన టీడీపీ ఆ తర్వాత ఏకగ్రీవానికి మద్దతుగా పోటీ నుంచి తప్పుకుంది. అలాగే టీడీపీ అభ్యర్దిని ప్రకటించిన తర్వాత ఏకగ్రీవం మాటెత్తిన వైసీపీ ఇప్పుడు లక్ష మెజారిటీ సాధిస్తామని చెబుతోంది. ఇదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FkB4fF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour