Saturday, 9 October 2021

పిచ్చి తుగ్లక్ ఇప్పుడు పిచ్చి జగన్ రూపంలో; వైసీపీని శాశ్వతంగా సమాధి చేస్తేనే భవిష్యత్: చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంపదనంతా కుక్కల పాలు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు మండిపడ్డారు. రెండున్నర ఏళ్ల పాలనలో ఇంత అప్రతిష్ట పాలైన ప్రభుత్వం దేశంలో మరేదీ లేదని వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oHVadT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour