Saturday, 2 October 2021

జగన్ దూకుడుతో ఒడిషా బెంబేలు-మరోసారి కేంద్రమంత్రి జోక్యం-తగ్గితే వారి వాదన నెగ్గినట్లే...

ఏపీ-ఒడిషా మధ్య సరిహద్దుల్లో చిచ్చు రేపుతున్న కొటియా గ్రామాల వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది. కొటియా గ్రామాలు మావంటే మావంటూ ఇప్పటికే ఇరు రాష్ట్రాలు పోరాడుతుండగా.. తాజాగా అక్కడ వైసీపీ సర్కార్ దూకుడుతో ఒడిశా బెంబేలెత్తుతోంది. దీంతో కొటియా వివాదంపై చర్చలకు రావాలని ఇప్పటికే ఒడిశాకు చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం జగన్ కు లేఖ రాశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A0ITDm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour