Thursday, 21 October 2021

ఉపఎన్నికల అభ్యర్ధులకు ఈసీ షాక్-కీలక మార్గదర్శకాలు-ఇక అక్కడా కోడ్, కోవిడ్ ఆంక్షలు

దేశవ్యాప్తంగా త్వరలో మూడు లోక్ సభ స్ధానాలతో పాటు 30 అసెంబ్లీ స్ధానాల్లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. వీటి కోసం ఇప్పటికే అభ్యర్ధులు, పార్టీలు ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నాయి. అయితే తాజా కోవిడ్ పరిస్ధితులు, ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్ధులు, పార్టీలకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కానీ వాటిని వారు దుర్వినియోగం చేస్తున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3B8Hawa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour