Tuesday, 26 October 2021

సిద్ధిపేట జిల్లాలో ఒక్క ఎకరం వరి సాగు చేసినా ఒక్కొక్కరిని వేటాడుతా: అధికారులకు సిద్ధిపేట కలెక్టర్ వార్నింగ్

సిద్దిపేట జిల్లా కలెక్టర్ వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో ఒక్క ఎకరంలో వరి సాగు చేసినా, ఆ పరిధిలో వ్యవసాయ అధికారిని సస్పెండ్ చేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. అగ్రికల్చర్ మీటింగ్ లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి జిల్లాలో వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XKBKKa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour