Friday, 22 October 2021

రెండో రోజూ అదే ఉధృతి: సొంత జిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మకు పాడె కట్టిన వైసీపీ

తిరుపతి: తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శనల ఉధృతి తగ్గలేదు. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు తమ జనాగ్రహ ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nkInvl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour