ముఖ్యమంత్రి జగన్ అటు పాలనా పరంగా..ఇటు పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసారు. అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్లు పూర్తవుతున్న వేళ జగన్ పలు పార్టీ - ప్రభుత్వంలో పూర్తి స్థాయి ప్రక్షాళనకు సిద్దం అవుతున్నారు. తన కేబినెట్ లో అందరు మంత్రులను తప్పించి..కొత్త వారిని తీసుకోవాలని జగన్ ఇప్పటికే నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v0523w
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment