Sunday, 24 October 2021

‘పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసి, పారిపోయిందని చెప్పాడు’ – ప్రెస్ రివ్యూ

ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భార్యను అమ్మేశాడో భర్త. ఆర్థిక సమస్యలున్నాయని పని కోసం రాజస్థాన్‌కు తీసుకెళ్లి.. అక్కడే మరో వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడంటూ ఈనాడు ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని బెల్పాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jrMswT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour