పట్టు పట్టరాదు.. పట్టి విడువరాదు.. పట్టనేని బిగియ పట్టవలయు అని భావించారేమో గానీ ఏపీ సర్కార్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను వదలడం లేదు. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మరోమారు ఏపీ ప్రభుత్వం తమ వాదన వినిపించింది. జగన్ మార్క్ షాక్ కేసీఆర్ కు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DcobCk
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment