Tuesday, 5 October 2021

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పట్టు బిగిస్తున్న జగన్ సర్కార్ .. ఎన్జీటీ విచారణతో తెలంగాణాకు చుక్కలు !!

పట్టు పట్టరాదు.. పట్టి విడువరాదు.. పట్టనేని బిగియ పట్టవలయు అని భావించారేమో గానీ ఏపీ సర్కార్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ను వదలడం లేదు. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మరోమారు ఏపీ ప్రభుత్వం తమ వాదన వినిపించింది. జగన్ మార్క్ షాక్ కేసీఆర్ కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DcobCk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour