ముంబై: నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆయన సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సమీర్ వాంఖడే ఓ తోలుబొమ్మ మాత్రమేనని, ఆయన్ను కొందరు ఆడిస్తున్నారన్నారు. ఎవరు ఒత్తిడి చేస్తున్నారో సమీర్ చెప్పాలన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E6LAW6
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment