Thursday, 21 October 2021

ఎన్సీబీ అధికారిని జైలుకు పంపిస్తానన్న మంత్రి నవాబ్ మాలిక్: సమీర్ వాంఖడే కౌంటర్

ముంబై: నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఆయన సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సమీర్ వాంఖడే ఓ తోలుబొమ్మ మాత్రమేనని, ఆయన్ను కొందరు ఆడిస్తున్నారన్నారు. ఎవరు ఒత్తిడి చేస్తున్నారో సమీర్ చెప్పాలన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E6LAW6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour