Friday, 1 October 2021

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పడిపోతున్నాయా... ఆహార నాణ్యతపై ఎవరికి ఫిర్యాదు చేయాలి?

లలిత ఒక కార్పొరేట్ ఉద్యోగి. ఆమె సాధారణంగా భోజనం బయట నుంచే ఆర్డర్ చేస్తారు. వీకెండ్‌లో మాత్రమే ఇంట్లోనే వంట చేసుకుంటారు. "వారంలో కనీసం నాలుగుసార్లు ఫుడ్ ఆర్డర్ చేస్తాను. లాక్ డౌన్ కి ముందు ఆఫీసు దగ్గరగా ఉండే ఈటరీస్ కు వెళుతూ ఉండేదానిని. స్విగ్గీ, జొమాటో ద్వారా తరచుగా ఫుడ్ ఆర్డర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oos6YI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour