దేశాన్ని బొగ్గు సంక్షోభం కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ప్లాంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.వీటికి తోడు ఇతరత్రా కారణాలతో కూడా ప్లాంట్లు మూతపడుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మార్గదర్శకాలకు సవరణలు చేయడంతో పాటు కొత్తగా వెసులుబాట్లు కూడా ప్రకటిస్తోంది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విద్యుత్ ప్లాంట్లకు ఉత్పత్తి విషయంలో ఊరట లభించబోతోంది
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mL0tGP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment