Saturday, 23 October 2021

చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ-అపాయింట్మెంట్లపైనే అందరి దృష్టీ-లెక్కలు మారతాయా ?

ఏపీలో తాజాగా పట్టాభి ఎపిసోడ్ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా తమ ఆఫీసుల్ని వైసీపీ టార్గెట్ చేసిన క్రమంలో కేంద్రం సాయం కోరిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రేపు ఢిల్లీ టూర్ కు బయలుదేరుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ తీసుకున్న చంద్రబాబు.. కేంద్రంలో పెద్దల్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3C9nlpV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour