బెంగళూరు: కన్నడ చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్గా వెలుగొందుతోన్న పునీత్ రాజ్కుమార్ అకాల మరణం ఎందరినో కలిచి వేస్తోంది. ఆయన ఇక లేడనే విషయాన్ని కోట్లాదిమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారి వీడ్కోలు పలకడానికి బెంగళూరుకు తరలి వస్తోన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన పార్థివదేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియం జనసంద్రంగా మారింది. అర్ధరాత్రయినా.. వర్షం పడినా లెక్క
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XYTbqB
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment