Thursday, 14 October 2021

మ‌హిషాసురమ‌ర్ధినిగా బెజవాడ దుర్గ‌మ్మ‌- నవ దుర్గల్లో అత్యుగ్ర రూపంలో దర్శనం

విజయవాడలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతుతున్నాయి. ద‌స‌రా ఉత్స‌వాల్లో భాగంగా 8వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ న‌వ‌మి నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ మ‌హిషాసురమ‌ర్థినీ దేవిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తుంది. అష్ట భుజాల‌తో దుష్టుడైన మ‌హిషాసురుడిని అమ్మ‌వారు సంహ‌రించింది ఈ రూపంలోనే. అందుకే ఇది న‌వ‌దుర్గ‌ల్లో అత్యుగ్ర‌రూపం. ఈ రోజున జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p1gqeA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour