Sunday, 3 October 2021

జగన్ సర్కార్ కు కాంట్రాక్టర్ల చుక్కలు-టెండర్లకు నో-సిండికేట్ గా మారి -షరతులకు అంగీకరిస్తేనే

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రోడ్లు భారీగా దెబ్బతిని ఉన్నాయి. వీటిని వెంటనే మరమ్మత్తులు చేయిస్తే సరిపోయేది. కానీ ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని పట్టించుకోలేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది మూడో వర్షాల సీజన్. వర్షాల సీజన్ కు ముందే రోడ్లు వేయడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వైసీపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D9ZVAN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour