రెండు రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసారు. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయటంతో ఆయన పైన కేసు నమోదు చేసారు. పట్టాభి ఇంటి వద్ద బుధవారం మధ్నాహ్నం నుంచే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి..మంత్రులు..డీజీపీ అందరూ తప్పు బట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3b37AVn
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment