Wednesday, 20 October 2021

సీఎం జగన్ రియాక్షన్ : ఓర్వలేకనే టీడీపీ బూతులు - తట్టుకోలేక అభిమానులు ఆవేశంతో..!!

రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పైన ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. జగనన్న తోడు పధకంలో భాగంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. చెప్పిన మాట నిలబెట్టుకొనేందుకు ప్రతీ క్షణం ప్రయత్నిస్తున్నామని..ప్రజలు ప్రతీ ఎన్నికల్లోనూ అండగా నిలిచారని సీఎం చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరూ మాట్లాడని.. ఎప్పడూ వినలేని దారుణమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DRPgem
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour