Sunday, 17 October 2021

జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్- మాకు చెప్పి చేశారా ? లండన్ కోర్టులో ఇరికించిన వైనం

ఏపీలో అధికార వైసీపీతో ఓవైపు సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పైకి కనిపిస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్... కీలక అంశాల్లో మాత్రం తమ దారి తాము చూసుకుంటోంది. ఇప్పటికే పలు అంశాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా జగన్ సాయం తీసుకుంటున్న కేంద్రం.. సమస్యలు ఎదురైనప్పుడు తమ వంతు సాయం చేసేందుకు మాత్రం ససేమిరా అంటోంది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడుతోంది. ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vlvzbO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour