Thursday, 14 October 2021

కేంద్రం కీలక నిర్ణయం-బీఎస్ఎఫ్ అధికారాల పెంపు- మూడు రాష్ట్రాల్లో సరిహద్దుల్లోపలికి వచ్చేలా

సరిహద్దుల నుంచి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ పరిధిని విస్తరిస్తూ హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అసోం, పశ్చిమబెంగాల్, పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాల్సిన బీఎస్ఎఫ్ బలగాల్ని దేశంలోకి కూడా వచ్చేందుకు అనుమతిస్తోంది. అస్సాం, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lH59hH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour