టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాజాగా రాజమండ్రి వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పవన్ కమ్మవర్గానికి అండగా ఉంటానని చెప్పటం సిగ్గు చేటన్నారు. కమ్మ వర్గంలో ఎవరూ తాము జగన్ కారణంగా నష్టపోయామని..తమను ఆదుకోమని పవన్ ను కోరారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రమే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DuTFDJ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment