Thursday, 7 October 2021

ఇంద్రకీలాద్రిపై దసరా శోభ-బాలాత్రిపుర సుందరిగా అమ్మవారు-హీరోయిన్ శ్రీయ సహా వీఐపీల దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల రెండో రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి పలువురు వీఐపీలతో పాటు సాధారణ భక్తులు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు భారీ ఎత్తున

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iJ5tub
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour