Saturday, 2 October 2021

చైనా బోర్డర్ లో తాజా పరిస్ధితి ఇదీ-ఆర్మీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు-తూర్పులడఖ్ లో రెండ్రోజుల టూర్

భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిస్దితులు రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య బలగాల ఉపసంహరణ ఒప్పందాలు కుదురుతున్నా చైనా మాత్రం అదనపు బలగాల మోహరింపులు చేస్తోంది. అదే సమయంలో భారత్ లోని ఉత్తరాఖండ్ కు చైనా ఆర్మీకి చెందిన వంద దళాలు గుర్రాలపై వచ్చి వెళ్లాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YnfFBA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour