Thursday, 28 October 2021

పట్టాభి అరెస్ట్ - ఇద్దరు పోలీసు అధికారులపై వేటు : నోటీసులు జారీలో అలసత్వం..!!

ముఖ్యమంత్రి జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి అరెస్ట్..కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. పట్టాభి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఇద్దరు పోలీసు అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల తీరును న్యాయమూర్తులు తప్పుపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెదేపా నేత పట్టాభి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XUVwCO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour